YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం ఆలయ కుంభకోణంలో 27 మంది ఆరెస్టు

శ్రీశైలం ఆలయ కుంభకోణంలో 27 మంది ఆరెస్టు

శ్రీశైలం ఆలయ కుంభకోణంలో 27 మంది ఆరెస్టు
శ్రీశైలం  జూన్ 2 
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంభందించి  27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు.  డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో నిందితులపై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటివరకు రూ. 83.40 లక్షలు రికవరీ చేశారు. నిందితుల్లో మళ్లీ కొందరిని కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జ‌రుపుతామ‌ని పోలీసులు చెప్పారు. కాగా ఈ స్కామ్ లో దర్శిల్లీ, రూపేష్లుగా సూత్రధారులు గుర్తించినట్లు వెల్ల‌డించారు. ఉద్యోగులు ఒక‌రిపై, ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Related Posts