YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఎవరికీ లంచాలు ఇవ్వోద్దు

 ఎవరికీ లంచాలు ఇవ్వోద్దు

 ఎవరికీ లంచాలు ఇవ్వోద్దు
ఏలూరు జూన్ 6,
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇండ్లు పథకం, కొందరు స్వార్ధపరులు లబ్ధిదారులు వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు పూర్తిగా ఉచితం అని ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనే ఒక్క రూపాయి కూడా ఇవ్వ  వద్దని ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలిపారు. 

Related Posts