YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
కడప జూన్ 6,
కడప జిల్లా  దువ్వూరు మండలం కానగూడూరు లో జొన్నల  కొనుగోలు కేంద్రాన్ని మైదుకూరు  ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్వింటాలు జొన్నలు రూ. 2,550 ల తో కొనుగోళ్లు జరుగుతాయి.  ఒక్కొక్క రైతు 70 క్వింటాళ్ల జొన్నలను విక్రయించుకునెందుకు అనుమతి వుందని అన్నారు.  మైదుకూరు మునిసిపాలిటీ లోని తెలుగు గంగ కాలనీ లో 55 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ భవనానికి కుడా అయన  శంకుస్థాపన చేసారు.  విత్తనాలు,  ఎరువులు,  పురుగుల మందులు ల్యాబ్ అనుమతి ఉన్న వాటిని రైతులకు విక్రయిస్తారు.  నకిలీలను అరికట్టడానికే  ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ ఏర్పాటుచేసారని అయన అన్నారు. 

Related Posts