YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 నాటుసారా ధ్వంసం ఐదుగురు అరెస్ట్        

 నాటుసారా ధ్వంసం ఐదుగురు అరెస్ట్        

 నాటుసారా ధ్వంసం ఐదుగురు అరెస్ట్               
మంత్రాలయం జూన్ 6  
మండల పరిధిలోని పరమ దొడ్డి తండాలో నాటుసారా కాస్తున్నారన్న సమాచారం అందడంతో మంత్రాలయం సిఐ. కృష్ణయ్య ఎక్సైజ్ పోలీసుల  దాడులు నిర్వహించి 300 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉన్నా నాటుసారానును 21 లీటర్లు విక్రయానికి సిద్దంగా ఉన్న   నాటుసారా క్యాన్లను ద్వంసం చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు. నాటుసారా తయారుచేసిన, విక్రయించిన అలాగే కర్ణాటక నుండి  మద్యంను  అక్రమంగా ఆంధ్రలో  మంత్రాలయం మండల పరిధిలో విక్రయించిన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో మంత్రాలయం  పోలీసులు ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.

Related Posts