YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అభివృద్ధి జగిత్యాలే లక్ష్యం.      

అభివృద్ధి జగిత్యాలే లక్ష్యం.      

అభివృద్ధి జగిత్యాలే లక్ష్యం.              
జగిత్యాల జడ్పీ చైర్మైన్ దావ వసంత.                
జగిత్యాల జూన్ 6
ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో అభివృద్ధి జగిత్యాలే లక్ష్యం గా అన్నివిధాలుగా కృషి చేస్తున్నామని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఛైర్మన్ వసంత-సురేష్ లను టీబీసీ ఐకాస,తెలంగాణ మున్నూరు కాపు సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ టీ బీసీ ఐకాస,మున్నూరుకాపు సంఘాలు కరోనా కట్టడిలో చేసిన  సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో టీబీసీ ఐకాస రాష్ట్ర కార్యదర్శి, జిల్లా మున్నూరుకాపు యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి విజయ్,తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.కృష్ణ, ఉపాధ్యక్షుడు మహిపాల్,టీబీసీ రైతు ఐకాస జిల్లా అధ్యక్షుడు పుప్పాల కిషోర్ కుమార్,జిల్లా మున్నూరుకాపు నాయకులు బండారి నరేందర్,సమి0డ్ల శ్రీనివాస్,పుప్పాల నర్సింగరావు, కూతురు శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ కూసరి అనిల్,పిట్ట ధర్మరాజు,లైసెట్టి వెంకటి,టీబీసీ  నాయకులు రాజ్ గోపాల్ చారి,మాసం రమేష్,ఒడ్నాల వే0కటేశంలు పాల్గొన్నారు.

Related Posts