YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలను గుట్టురట్టు 

నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలను గుట్టురట్టు 

నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలను గుట్టురట్టు 
సంగారెడ్డి  జూన్ 06
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణములో గత కొద్దిరోజులుగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తెలుసుకున్న పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి నిగవేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని నిర్ధారణ అవగానే నింధితులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారంతా  మహాబుబ్ నగర్ జిల్లాకు చెందిన వారు.  గత కొంతకాలంగా స్థానిక బాస్వేశవర విగ్రహం పక్కన నివాసం వుంటు వేరే ప్రయివేట్ కంపెణిలో సేల్స్ సుప్రవేజర్ గా పనిచేస్తున్న నిందితుడు రఘు సీడ్స్ అనే పేరుమీద కొంతమంది రైతులకు అమ్మినట్టు తెలిసింది. కనుక వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు..

Related Posts