YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 రేషన్‌ బియ్యం పట్టివేత

 రేషన్‌ బియ్యం పట్టివేత

 రేషన్‌ బియ్యం పట్టివేత
సూర్యాపేట జూన్ 8
కోదాడ నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. పంతుల్‌నాయక్‌తండా శివారులో భీక్యాతండాకు చెందిన భూక్యా దేవసింగ్‌, గూగులోతు వీరన్న, భానోతు లాలు అనే ముగ్గురు వ్యక్తులు రేషన్‌ బియ్యాన్ని డీసీఎంలోకి ఎక్కిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 95 క్వింటాళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీసీఎంతో పాటు రెండు టీవీఎస్‌ ఎక్స్ఎల్ వాహనాలను సీజ్‌ చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకున్నా తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Related Posts