YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు లో రహదారి దిగ్బందం

కర్నూలు లో రహదారి దిగ్బందం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కర్నూలు జిల్లా డోన్ లో  వైకాపా నేతలు జాతీయ రహదారి దిగ్బంధం చేసారు. ఈ అందోళన కార్యక్రమానికి బుగ్గన నాగభూషణం  రెడ్డి, డోన్ జడ్ .పి .టి.సి.శ్రీరాములు , రాజవర్ధన్, దినేష్   గౌడ్, కొట్రికె హరి   కిషన్ ఇతరులు హజరయ్యారు. జాతీయ రహదారి దిగ్బందించడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. డోన్ డి.ఎస్.పి  బాబా  ఫకృద్దీన్, సి.ఐ రాజ గోపాల్ నాయుడు, పోలిస్ బృందంతో జాతీయ రహదారికి చేరి రహదారి దిగ్బంధనాన్ని విరమింపజేశారు .

Related Posts