కరోనా వైద్యంపై సీఎం స్పందించాలి
హైదరాబాద్ జూన్ 09
కరోన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజకీయాలను పక్కన బెట్టి ఆలోచించాలి. గాంధి ఆసుపత్రిని ముఖ్యమంత్రి సందర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కరోన కోసం ఏర్పాటు చేసిన ఏ ఆసుపత్రిలో రోజులకు మెరుగైన వైద్యం అందించడం లేదు. పోలీసులు,డాక్టర్లు , నర్సులు జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సర్వీస్ చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి ఆసుపత్రిల్లో జరుగుతున్న చికిత్సపై స్పందించాలని అయన అన్నారు.