YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అక్వా రైతాంగానికి చేయూత

అక్వా రైతాంగానికి చేయూత

అక్వా రైతాంగానికి చేయూత
ఏలూరు జూన్ 10 
మంత్రి మోపిదేవి వెంకటరమణ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్బంగా జిల్లాలో మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అనంతరం నరసాపురం మార్కెట్ యార్డ్ లో నిర్మించే ఆక్వా ల్యాబ్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 3200 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది మేజర్ ఫిషింగ్ హార్బర్,4 ఫిష్  ల్యాండింగ్ సెంటర్లను నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఆక్వా రైతులను అన్నీ విదాలుగా ఆదుకునే దిశగా ఈ మార్కెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు.‎

Related Posts