YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం

పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో మరింత సంక్షోభంలోనికి నెట్టుతున్న మోడీ ప్రభుత్వం

 పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో  మరింత సంక్షోభంలోనికి నెట్టుతున్న మోడీ ప్రభుత్వం

 పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో  మరింత సంక్షోభంలోనికి నెట్టుతున్న మోడీ ప్రభుత్వం
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే మనకు కూడా పెట్రో ధరలు తగ్గాలి. వినియోగ దారులకు ఆ లాభం అంద కుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ పోతోంది. మార్చి 14న లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. గత నెల పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 మేర సుంకాన్ని పెంచింది. దీంతో కేంద్రానికి 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. ధరలో అధిక భాగం పన్ను భారమే కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో తగ్గిన ముడి చమురు ధర ఆ లాభం ప్రజలకు దక్కకుండా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచిన మోదీ సర్కార్‌ అంతర్జాతీయ విపణిలో మళ్లీ పైపైకి ముడిచమురు సెప్టెంబరు నెలాఖరుకు లీటర్‌ పెట్రోలు రూ.85!  2 లక్షల కోట్లు 

Related Posts