జనసేన కార్యాలయంకు శంకుస్థాపన
విశాఖపట్నం జూన్ 12,
పెందుర్తి నియోజకవర్గం 79వ వార్డు పరిదిలోగల దేశపాత్రునిపాలెం గ్రామంలో జనససై నికులు,జనసేన నాయకులు సహాయం తో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన జరిగింది.ఈ కార్యకమానికి ముఖ్య అతిధిలుగా మోటారు సన్యాసినాయుడు, దుల్లా రామునయుడు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ 79వ వార్డులో జనసైనికులు బలం ఎక్కువగా వుందని అన్నారు. అలాగే మనం ఈ వార్డు కార్పొరేటర్ అబ్యయార్థిని గలిపించి జనసైనికులు సత్తా చాటాలని అన్నారు.అలాగే ఈ నూతన జనసేన కార్యలన్ని నిర్మించుకుని జనసైనికులు ద్వారా బలహీన వర్గాలు వారిని ఆదుకుని కార్యక్రమాలను మాజనసైనికులు ద్వారా చేపడతామని అన్నారు.ఈకార్యక్రమంలో పిల్ల శివ,మచ్చ శివ,సానివాడ ప్రకాష్,ఎన్. ఆర్.అప్పారావు, కంపర నరసింగరావు, లక్కారాజు నీలకంఠ రావు, పీలా సత్యరావు ఎ. వి.రామారావు, మూర్తీ, ప్రసాద్ ఎం.శ్రీను, రాము, పలువురు పార్టీ నాయకులు, కార్య్ కర్తలు పాల్గొన్నారు.