YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిరిసిల్ల లో కేటీఆర్ పర్యటన

సిరిసిల్ల లో కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. సిరిసిల్ల లోని గౌడ సంఘం నిర్మాణం కోసం భూమి పూజ చేసారు. తరువాత మైనార్టీ స్కూల్ వార్షికోత్సవం లో పాల్గోన్నారు. సిరిసిల్ల పురపాలక సంఘానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన నలుగురు కౌన్సిలర్ల లతో పాటు వివిధ కుల సంఘల నాయకులు, మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీల నుండి టిఆర్ ఎస్ పార్టీ లో చేరడంతో జిల్లాలో కొత్తదనం కనబడుతుందని అన్నారు. మళ్ళీ 2019 లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఖాయం. రాజకీయంగా జన్మ నిచ్చిన సిరిసిల్ల ను రాష్ట్రం లో నే మొదటి స్థానంలో నిలబెడుతానని అన్నారు. నేతన్నలకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆర్డర్ ఇస్తున్నాం. రాజకీయాలు ఎలక్షన్ లో చూడాలి, అభివృద్ధి లో మాత్రం కలిసి మెలిసి చేద్దామని అన్నారు.

Related Posts