YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు ఆటంకం కలిగించిన వారిని   కఠినంగా శిక్షించాలి 

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు ఆటంకం కలిగించిన వారిని   కఠినంగా శిక్షించాలి 

ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు ఆటంకం కలిగించిన వారిని   కఠినంగా శిక్షించాలి 
నంద్యాల జూన్ 16
సోమవారం నాడు నంద్యాల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి విధులకు ఆటంకం కలిగించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం నాడు నంద్యాల ఆర్డీవో జి. రామకృష్ణ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మేము పనులు చేస్తున్నామని. ఏంతో మంది ప్రజలు వస్తుంటారని అందరికీ అందుబాటులో వుంటు ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని అన్నారు. కాని కొందరు వ్యక్తులు మా వద్దకు వచ్చి విధులకు ఆటంకం కలిగించి నందుకు . వారి మీద రెండువ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాలని ఆర్డీవో గారిని కోరామని. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశామని తెలిపారు .  ఈ కార్యక్రమంలో నంద్యాల తాసిల్దార్. డి. రవి కుమార్ . డిప్యూటీ తహసీల్దార్ రామనాథ్ రెడ్డి. ఫుడ్ ఇన్ స్పెక్టర్ యుగందర రెడ్డి. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శేఖర్. నాగరాజు. సీనియర్ అసిస్టెంట్ సురేష్. వీఆర్వోలు. వీఆర్ ఏలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts