YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అయ్యన్నపై కేసుల నమోదు..

అయ్యన్నపై కేసుల నమోదు..

అయ్యన్నపై కేసుల నమోదు..
మండిపడ్డ లోకేష్
అమరావతి జూన్  17
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ‘‘అయ్యన్నపాత్రుడుది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం అయనకు వుంది. ముఖ్యమంత్రి జగన్ తో కలిపి పది మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం. ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత అయ్యన్న...అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టింది. జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్ధం అవుతుంది.

Related Posts