జీతాల కోతపై అర్థరాత్రి అర్డినెన్స్ అమానుషం
ఆదిలాబాద్ జూన్ 17
కరోనా సాకు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుతో ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్సనర్ల జీతాలపై కొత విధిస్తూ రాత్రికి రాత్రే అర్డినెన్స్ విడుదల దారుణం యస్ టి యు అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్ తివ్రంగా ఖండిoచారు. అర్థిక పరంగా తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా వెలుగు చున్నదన్నారు, అన్ని రకాల అర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్నా ఉపాధ్యాయ వర్గం, పెన్సనర్ల ఉద్యోగులు చాలా వరకు మద్య తరగతి, దిగువ మధ్యతరగతి, అర్థిక స్థీతిగతులు కలిగిన వారే కావున ప్రభుత్వం వారి సహనానికి పరిక్షించకుండా పూర్తి జీతం చేల్లించాలని యస్ టి యు అదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తోంది