YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కామన్ వెల్త్ గేమ్స్ లో మరో స్వర్ణం..!!

కామన్ వెల్త్ గేమ్స్ లో మరో స్వర్ణం..!!

భారత్ ఖాతా లో మరో స్వర్ణం.ఈ రోజు  జరిగిన డబుల్ ట్రాప్ షూటింగ్ విభాగంలో శ్రేయాసి సింగ్ అద్భుతంగా  రాణించి తొలి స్థానంలో నిలిచింది. కామన్ వెల్త్ గేమ్స్ లో మెడల్ పట్టిక లో భారత్ మూడో స్థానం లో ఉంది.మొదటి రెండు స్థానాలలో ఆస్ట్రేలియా,బ్రిటన్ ఉన్నాయి. ఈ స్వర్ణం తో కలిపి భారత్ కి మొత్తం 12  బంగారు పథకాలు వచ్చాయి,4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ ను భారత ఆటగాళ్లు సాధించారు.మొత్తం భారత్ ఖాతాలో 23 పథకాలు ఉన్నాయి.
 

Related Posts