YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మీసేవ నిర్వాహకుడి దారుణ హత్య

మీసేవ నిర్వాహకుడి దారుణ హత్య

మీసేవ నిర్వాహకుడి దారుణ హత్య
అమరావతి జూన్ 20
మీసేవ నిర్వహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలం అడిగోప్పల గ్రామం లో  జరిగిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడి హత్య కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో మండల పరిధిలోని అడిగోప్పల లో మీసేవ నిర్వాహకుడు గంట వాసును ప్రత్యర్థి వర్గంవారు గొడ్డలితో హత్య చేశారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు పాల్పడినవారిని గుర్తించినట్లు సమాచారం

Related Posts