YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోవిద్ రోగి పరారీ

కోవిద్ రోగి పరారీ

కోవిద్ రోగి పరారీ
నూజివీడు జూన్ 24
కృష్ణాజిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి లో కలకలం రేగింది కరుణ పాజిటివ్ నమోదైన వ్యక్తి ఆస్పత్రి నుండి పరారయ్యాడు. ఆరోగ్యం బాగోక దగ్గు జలుబుతో విజయవాడకు చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవ్వగా వైద్యపరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో  అ వ్యక్తి పరారైయ్యాడు. ప్రభుత్వ వైద్యుడు ఫిర్యాదుచేయడంతో తో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Related Posts