YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వామపక్షాల ఆందోళన

వామపక్షాల ఆందోళన

వామపక్షాల ఆందోళన
 ఆదిలాబాద్  జూన్ 25
గత కొన్ని రోజులుగా ప్రతినిత్యం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామ పక్షాలు ఆందోళనకు దిగాయి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నేతలు ధర్నా చేపట్టారు.  ఈ కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి లంక రాములు తదితరులు పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రతి నిత్యం పెట్రోల్ డీజిల్ ఛార్జీలను పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని నేతలు ఆరోపించారు.

Related Posts