పీలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కడప గిరి ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారానికి హాజరైన చింతల రామచంద్ర రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
చిత్తూరు
పేద ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలను అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవం లో వెల్లడించారు. బుధవారం నాడు మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలను అన్నివిధాల ఆదుకుని వారికి నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పించడం జరుగుతుందని జరుగుతుందని వెల్లడించారు పేద ప్రజల పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని గృహాలను జీవిస్తున్నా వారిని గుర్తించి జూలై 8 వ తేదీన సుమారు ఐదు వేల ప్రజలను పేదలకు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని పేద ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగిందని వాటిని గత సంవత్సర కాలంగా అంచెల వారిగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం పథకాలను అమలు చేసి వారికి ఆర్థికంగా ఆగిపోవడం జరిగిందని అన్నారు అంతేకాకుండా జిల్లాలో మండలాల ప్రజల ప్రభుత్వం త్వరలో పూర్తి గండికోట ప్రాజెక్టు నుండి తాగునీటి పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు ప్రత్యేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో పలు ప్రాజెక్టులను తీసుకుని రావడం జరిగిందని అన్నారు.