YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రిలయన్స్ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

రిలయన్స్ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

రిలయన్స్ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 
నెల్లూరు 
 కృష్ణపట్నం ఎన్నో పరిశ్రమలకు  అం కేంద్రంగా మారింది . కానీ రిలయెన్స్ కు కేటాయించిన భూములు మాత్రం నిరుపయోగంగానే ఉన్నాయి. ఇక్కడ అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలని ఆ సంస్థ ప్రయత్నించింది. అయితే ఎందుకనో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూములు నిరుపయోగంగా ఉన్నాయి .రిలయన్స్ సంస్థ తన కార్యాలయాన్ని ఇతర కొన్ని గోదాములను ఇక్కడ ఏర్పాటు చేసింది.అయితే ఈ భూములు నిరుపయోగంగా ఉన్న కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు పరిశీలించారు .అయితే ఇక్కడ వేరే పరిశ్రమ వస్తుందా లేదా, భూములను వెనక్కి తీసుకుంటారన్నది సమాచారం ప్రశ్నార్ధకం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

Related Posts