అమరావతి జూలై 3 తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని కోరుతూ వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజుపిటిషన్ వేసారు.తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయనియువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదన్నారు.ప్రస్తుతం కొవిద్ దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్ట్సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.