YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గోవుల అక్రమ రవాణా...లారీ పట్టివేత

గోవుల అక్రమ రవాణా...లారీ పట్టివేత

విజయవాడ జూలై 9 
కృష్ణాజిల్లా మైలవరం అక్రమంగా రవాణా చేస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కి  ఐరిష్ లారీ లో  తరలిస్తున్న 50 ఆవులను స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వద్ద గురువారం మైలవరం పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఆవులను కృష్ణాజిల్లా గో సంరక్షణ సేవాసమితికి అప్పగించారు. ఆవులను గోసంరక్షణ శాల కు తరలిస్తున్నట్లు, గోవులను కబేళాలకు తరలిస్తున్న వారిపై ప్రభుత్వ అధికారులు  కఠిన చర్యలు తీసుకోవాలని సమితి ప్రతినిధి బాలాజీ ప్రసాద్ కోరారు.

Related Posts