YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీమఠంలో జయతీర్థుల ఆరాధన

శ్రీమఠంలో జయతీర్థుల ఆరాధన

మంత్రాలయం జూలై 10 
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం  పూర్వ పీఠాధిపతులు అయిన శ్రీ జయతీర్థుల ఆరాధన మహోత్సవాలు పీఠాధిపతుల ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం నిరాడంభరంగా  నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ సంప్రదాయబద్ధంగా ఆరాధన మహోత్సవాలను  అధికారులు నిర్వహించారు. ఆరాధన పురస్కరించుకొని  బృందావనానికి నిర్మాల్య అభిషేకము పంచామృత అభిషేకము నిర్వహించి విశేష పూజలు  నిర్వహించారు.విశేష  పుష్పాలంకరణ మంగళ హారతులు సమర్పించారు. పీఠాధిపతులు శ్రీ జయతీర్థుల చిత్రపటాన్ని బంగారు రథోత్సవం పై ఆ సీనులు గావించి శ్రీ మఠం  ప్రాంగణంలో ఊరేగించారు.

Related Posts