YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరవరరావుతో పాటు రాజకీయ ఖైదిలను బేషరుతుగ విడుదల చేయాలి....సిపిఐ (యం-ఎల్) నేత మల్లేపల్లి ప్రభాకర్

వరవరరావుతో పాటు రాజకీయ ఖైదిలను బేషరుతుగ విడుదల చేయాలి....సిపిఐ (యం-ఎల్) నేత మల్లేపల్లి ప్రభాకర్

హైదరాబాద్ జూలై 18 
వరవరరావు, సాబాబాలతో పాటు రాజకీయ ఖైదిలను బేషరుతుగ విడుదల చేయాలని సిపిఐ (యం-ఎల్) పార్టీ కేంద్ర కమిటి సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చేసారు. హైదరబాద్ లో నేడు పార్టీ ముఖ్యనేతల తో సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ కరోనాతో యావత్ దేశ ప్రజలు అల్లాడి పోతున్నారని, పాలకులు మాత్రం నిప్పులపై నీరు చల్లినట్లు గా వ్యహరిస్తున్నారని విమర్శంచారు. ప్రస్తుత పరిస్తుతుల్లో దేశం లో మేరుగైన వైద్యం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ,వెంటనే హెల్త్ ఎమర్జెంచి ప్రకటించాలని మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చేసారు.రాజ్యహింస వ్యతిరేకంగా విప్లవ ప్రజా ఉద్యమాల్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. ఆమెరిక సాప్రాజ్యవాదము కన్ను సైన్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పని చేస్తున్నయాని, సహజవనరులను బహులజాతి సంస్థలకు కారుచౌకగా కట్టాబెడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైన, రైల్వె, విమానయన, బోగ్గుగనులు, టేలికంలతో పాటు, విద్య, వైద్యం , ఉపాది, రాజ్యంగాలోని మౌలిక అంశలన్ని ప్రవేటు పెట్టుబడిదారులకు, విదేశి, స్వదేశి బహుళజాతి సంస్థలకు కేంద్ర ప్రభుత్వ అప్పజెప్పడం అంటే ఓట్లు వేసి గెలిపించి ప్రభుత్వలు, ప్రజాపాలనను, ప్రజలను, ప్రజలు జీవించే హక్కులను గాలికోదిలేసి, పెట్టుబడిదారుల సేవలు చేయడంలో తమ ప్రభు భక్తిని చాటుకుంటున్నారు. ఈ దోపిడి, దళరి పాలక వర్గలకు వ్యతిరేకంగా విశాల ప్రదిపాదికంగ విప్లవ ప్రజా ప్రత్ననాయం ఏర్పాటు చేసి ఈ పాలక వర్గలకు ప్రజావ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగ ఉద్యమాలు, నిర్వహించాలని. జివించే హక్కుకోసం, పెద్దల పక్షన పోరడుతున్న విప్లవ సంస్థలను ఆపేరేషన్ గ్రీన్ హంట్  సమదన్, దేశ ద్రోహము లాంటి నల్లా చట్టాలతో మవోయిస్టుల కార్యకాలపాల సాకుతో అదివాసీ దళిత, మైనర్టి, క్రైస్తవ, బడుగు బలహిన వర్గల ప్రజల పైన భౌతిక దాడులు, చేస్తు హిందుమతోన్మద ఫాసిట్టు శక్తులు పల్లెల నుండి ఢిల్లి వరకు ఈ శక్తులు భౌతిక దాడులు చేస్తూన్నారు. 70 ఎళ్ళ స్వాతంత్ర భారతంలో పెదవరికి ఇండ్ల స్థలాలు చనిపోతే స్మశన వాటికాలు ఇవ్వలేని పాలకులు క్వాదేశి విదేశి బహుళ జాతి సంస్థలకు వేల ఎకరల భూములను ప్రభుత్వమే ఒక ల్యాండ్ మాఫియగ మారిపోయింది. నిర్మించి ఈ దోపిడి పాలక వర్గలకు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్లవ మహిళ సంఘం ఉభయ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి పద్మక్క, రియజ్, సంగన్న, మహిపాల్ గౌడ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts