YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒక మెట్టు ఎక్కాను

ఒక మెట్టు ఎక్కాను

న్యూఢిల్లీ జూలై 18 
ఒక మెట్టు ఎక్కానని '.. లోక్సభలో తన సీటు మార్చిన విషయంపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు ఇవి. లోక్సభలో నా స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఉండదు. మా పార్టీలో నన్ను వెలివేశారు. అయినా జగన్కు, పార్టీకి విధేయడినే. జేపీ నడ్డాతో పలు అంశాలపై చర్చించాను. లోక్సభలో తన స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండబోదని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణ రాజు చెప్పారు. తనను మరో మెట్టు ఎక్కించారనుకుంటానని తెలిపారు. తమ పార్టీలో తనను వెలివేశారని ఆయన చెప్పారు. అయినప్పటికీ తాను ఎన్నడూ సీఎం జగన్, తన పార్టీకి విధేయడినేనని వ్యాఖ్యానించారు.

Related Posts