YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగనన్న పచ్చతోరణంను ప్రారంభించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

జగనన్న పచ్చతోరణంను ప్రారంభించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

ఎమ్మిగనూరు జూలై 22, 
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్రంలో 20కోట్ల మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక జగనన్నపచ్చతోరణం  ను పట్టణంలోని ప్రాధమిక బాలికల పాఠశాల, వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్ నందు బుధువారం ఎమ్మిగనూరు  శాసనసభ్యులు  ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాయకులు, అధికారులు కలిసి 1500 మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో  మున్సిపల్ కమీషనర్  రఘునాథరెడ్డి పట్టణ సిఐ  ప్రభాకర్ రెడ్డి, , ధర్మాకారినాగేశ్వరరావు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts