YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భార్య తల నరికిన భర్త

భార్య తల నరికిన భర్త

అమరావతి  జూలై 22  
మద్యం మత్తులో  ఓ భర్త  దారుణానికి పాల్పడ్డాడు. వేటకొడవలితో భార్య మెడ నరికితలను వేరు చేసాడు. సత్తెనపల్లి ఎన్ ఎస్ పి అతిధి గృహం వద్ద ఈ  దారుణం జరిగింది. తలను,  మొండెంను వేరు చేసి కిరాతకంగా హత్య చేసాడు. తరువాత భార్య   తీసుకుని పోలీసులకు లోంగిపోయాడు.  నిందితుడు శ్రీనివాస రావు ఎన్ ఎస్ పి  కెనాల్స్ ఉద్యోగి . మంగళవారం అర్థరాత్రి  12 గంటల సమయంలో తాగి వచ్చాడు. తరువాత భార్యభర్తల మద్య గొడవ మొదలయింది. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరింది.  ఆమెను వెంటాడిన నిందితుడు  ఎన్ ఎస్ పి  గెస్ట్ హౌస్ దగ్గర అడ్డగించి హత్య హతమార్చాడు.

Related Posts