YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు..... కమాన్ పూర్  

దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు..... కమాన్ పూర్  

దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు.....
కమాన్ పూర్  
దళితులపై దాడులు చేసే సహించేది లేదని బిజెపి నాయకులు మట్ట శంకర్ ర్ ఇరుగు రాళ్ల పోచం లు అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం కమాన్పూర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తాసిల్దార్ పాల్ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం మల్లారం గ్రామంలో రాజబాబు అనే దళిత యువకుణ్ని దారుణంగా కొట్టి చంపాలని ఆరోపించారు సిద్దిపేట జిల్లాలో లో దళిత రైతు భూమి లాక్కొని అతని మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు. తెలంగాణలో దళిత వ్యతిరేక పాలన రాచరిక పాలన కొనసాగిస్తూ హక్కులను కాల రాస్తోందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళితుల పక్షాన ఉద్యమ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగే పెళ్లి అజయ్ మచ్చ గిరి రాము మల్లారపు అరుణ్ వడ్లకొండ తిరుపతి మట్ట మల్లేష్ సుద్దాల కృష్ణమూర్తి సతీష్ దండి రమేష్ కంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts