YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఎల్బీ స్టేడియంలో వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్... హాజరైన జనసేన అధినేత..!!

ఎల్బీ స్టేడియంలో వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్... హాజరైన జనసేన అధినేత..!!

ప్రారంభం అయినా వికలాంగుల క్రికెట్ టోర్నమెంట్. హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో జాతీయ స్థాయి వికలాంగుల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీ కి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఎంతో మంది విద్యార్థులు తరలి వచ్చారు.

Related Posts