YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దోచుకోవడానికే విశాఖ రాజధాని

దోచుకోవడానికే విశాఖ రాజధాని

విశాఖపట్నం ఆగస్టు 4, 
రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంటే.. సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతారా అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రు డు మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 29వేల రైతు కుటుంబాలకు అన్యాయం జరిగితే పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోచుకోవడానికే విశాఖలో రాజధానిని పెట్టారని ఆరోపించా రు. ఇప్పటికే ఆరు వేల ఎకరాలు కాజేశారని, ధరలు పెంచి అమ్మేం దుకు చూస్తున్నారని విమర్శిం చారు.విశాఖకు రాజధాని మార్పు కేవలం, విశాఖ లో విలువైన భూముల దోచుకోవడం కోసమేనని అన్నారు.విశాఖలో చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని రంగాలు అభివృద్ధి అయ్యాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటిపడిందని అన్నారు.ఉద్యోగస్తులకు జీతాలు సరిగా ఇవ్వని జగన్ మూడు రాజధానులు ఎలా నిర్మిస్తావని ప్రశ్నించారు.

Related Posts