YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డబ్బులిచ్చి జనాలు : బుద్ధా వెంకన్న

డబ్బులిచ్చి జనాలు : బుద్ధా వెంకన్న

ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్ర కి కృష్ణా ఙిలాల్లో ప్రజలు కరువైయ్యారు. గుంటూరు జిల్లా నుండి డబ్బులు ఇచ్చి  ప్రజలను తరలించారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. రాజధానికి.అనుకూలమా వ్యతిరేకమా జగన్ చెప్పాలి. అగ్రిగోల్డ్ ఆస్తుల మీద జగన్ కన్ను పడింది. కొంత మంది రౌడీలతో ఎస్సెల్ గ్రూప్ ప్రతినిధులు ను జగన్ బెదిరించాడని ఆరోపించారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయకూడదు అని జగన్ చూస్తున్నాడు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లా ఇపుడు మోదీ జగన్ తండ్రి బీజేపీ కొడుకు వైసీపీ లా ఉన్నారని అయన అన్నారు.

జగన్ ను ప్రజలు ఈ రాష్టం నుండే కాదు ఈ దేశం నుండి పారదోలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. 

Related Posts