YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురు

న్యూఢిల్లీ ఆగస్టు 17,
అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను  సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని  సీజేఐ జస్టీస్ బొబ్డే వ్యాఖ్యానించారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని  సుప్రీంకోర్టు సూచించింది. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.  మొత్తం ఐదు కేసులు మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తం ఐదు కేసుల్లోనూ ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
 

Related Posts