YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన కాగ్ ముర్ము

రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన కాగ్ ముర్ము

న్యూఢిల్లీ ఆగష్టు 17 
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీష్ చంద్ర ముర్ము సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఆయన ఈ నెల 8న ఆ పదవికి రాజీనామా చేసి కాగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గిరీష్ చంద్ర ముర్ము దేశానికి 14వ కాగ్‌గా నియమితులయ్యారు.
 

Related Posts