YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా

ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా

విజయవాడ ఆగస్టు 18, 
ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు మంగళవారం విచారించింది. తరువాత కేసు విచారణ 20కి వాయిదా వేసింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని  ఆదేశించింది. దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గురువారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Related Posts