YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముంపు ప్రాంతంలో బీజేపీ బృందం

ముంపు ప్రాంతంలో బీజేపీ బృందం

రాజమహేంద్రవరం ఆగస్టు 19 
కోరుకొండ మండలంలో ఆవ భూములు,  ముంపుకు గురైన ప్రాంతాన్ని  ఆంధ్రప్రదేశ్ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు బుధవారం సందర్శించారు. ప్రభుత్వం  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు భూ పంపిణీ నిమిత్తము గతంలో అధిక ధరలకు కోనుగోలు చేసిన ప్రాంతం మొత్తం వరద నీటితో సుమారు 5 అడుగుల మేర వరద నీరు చేరింది. ఈ ప్రాంతం సురక్షితంగా లేదని గతంలో పలుమార్లు ప్రభుత్వానికి తెలిపామని సోము వీర్రాజు అన్నారు.  అనంతరం మీడియాతో  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆ.పి.ఆర్.చౌదరి,బొమ్ముల దత్తు,రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Related Posts