YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 21 నుంచి నియోజకవర్గాలలో సైకిల్ యాత్రలు : చంద్రబాబు

ఈ నెల 21 నుంచి నియోజకవర్గాలలో సైకిల్ యాత్రలు : చంద్రబాబు

ఈ నెల 21 నుంచి నియోజకవర్గాలలో సైకిల్ యాత్రలు చేయాలనీ  ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ విజయాల ఫై రోజుకో ఒక అంశం ఫై ప్రచారం చేయాలి అని అన్నారు .చరిత్రలో జరగని పనులు ఈ నాలుగేళ్లలో జరిగాయి అని అన్నారు. 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలి అన్నారు. 

Related Posts