YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య

కడప ఆగష్టు 25  
 కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటీవ్ వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి రైలు కింద పడి అత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ల పల్లె వద్ద జరిగింది.తన చావుకు ఎవరు కారణం కాదు కరొనా వచ్చిందనే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని తన సూసైడ్ నోట్ లో వ్రాసినట్లు పోలీస్ లు చెబుతున్నారు. తన ను కుటుంబ సభ్యులు మన్నించాలంటూ వేసుకున్న బనియన్ పై రాసుకుని అత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న గంగిరెడ్డి తన పత్రాలను అధికారులు  పరిశీలించాలంటూ నేలపై రాసి రైలు కింద పడి చనిపోయాడు

Related Posts