YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హర్షారెడ్డికి జగన్ సెండాఫ్

హర్షారెడ్డికి జగన్ సెండాఫ్

బెంగళూర్, ఆగస్టు 25 
ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఒకటైన ఇన్సీడ్‌లో సీఎం జగన్ పెద్ద కుమార్తె ‌హర్షారెడ్డికి సీట్ వచ్చింది. ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా.. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఎంఎన్‌సీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఆఫర్ వచ్చింది.. కానీ దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయాలని నిర్ణయించారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. కుమార్తె కోసం దాదాపు ఐదు నెలల తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రం దాటారు.ముఖ్యమంత్రి జగన్ తిరిగి 27న తాడేపల్లి చేరుకోనున్నారు.
 

Related Posts