YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మచిలీపట్నం కలెక్టరేట్ లో ఉద్రిక్తత

మచిలీపట్నం కలెక్టరేట్ లో ఉద్రిక్తత

మచిలీపట్నం,  

కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ లో ఉద్రిక్తత నెలకొంది. జాయింట్ కలెక్టర్ వి.యన్ అధ్వర్యంలో సోమవారం నాడు  ప్రజా వాణి  కార్యక్రమం జరుగుతుండగా ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని సమావేశా మందిరం లోకి దూసుకుని వచ్చారు. ప్రత్యేక హోదా నినాదాలు తో హోరేత్తించారు. ఉద్యమకారులు ఒక్కసారి  సమావేశాన్ని అడ్డుకోవడం తో అగ్రహించిన జాయింట్ కలెక్టర్ విజయన్ పోలీసులకు సమాచారమిచ్చారు. భారీగా వచ్చిన పోలీసులు ఆందోళన కారులను సమావేశ మందిరం నుండి బయటకు తీసుకుని వచ్చారు. దాంతో  ప్రజా వాణి సమావేశ  మందిరం బయట కింద కూర్చుని దర్నా చేసారు. 

Related Posts