YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం  ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

కర్నూలు లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూల్ జిల్లా దిన్నదేవరపాడు గ్రామంలో చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన బోయమధు దంపతులు అప్పుల భాద తాళలేక ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య భార్య లంకేశ్వరి, ముగ్గురు పిల్లలు మౌనిక(5), వంశీ (4), చిట్టి (3)   పరిస్థితి విషమంగా ఉంది. దాంతో వారిని కర్నూలు  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య కు పాల్పడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Posts