YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా మానవహారం

వైకాపా మానవహారం

విశాఖపట్నం ఆగస్టు 26 

విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దత్తుగా విశాఖలో వైసీపీ శ్రేణులు మానవహారాన్ని చేపట్టాయి.ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో అభివృద్దిని వికేంధ్రీకరణ చెయ్యాలని భావిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు అక్కస్సుతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అన్నీ హంగులు ఉన్నాయని,ప్రభుత్వ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని వైసీపీ నేత కేకే రాజు అన్నారు.రాష్ట్రాన్ని అన్నీ విదాలుగా అభివృద్ది చెయ్యాలనే నిర్ణయంతో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దమైందని,ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేక విదానాలు మార్చుకోవాలని లేకుంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Related Posts