YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రైతులకు కౌలు విడుదల చేసాం

అమరావతి రైతులకు కౌలు విడుదల చేసాం

అమరావతి ఆగస్టు 27, 
భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు రూ  158 కో ట్లు,  రెండు  నెలల పెన్షన్ మొత్తం  రూ  9.73 కోట్లు విడుదల చేసాం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలకు  వారి బ్యాంక్ అకౌంట్ ఖాతాలలో  త్వరలోనే   జమ అవుతాయని  పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.

Related Posts