YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సింధూకు గవర్నర్ ప్రశంసలు

సింధూకు గవర్నర్ ప్రశంసలు

గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ ఉమెన్స్ బాడ్మింటన్  సింగిల్స్ లో రజత పథకాన్ని సాధించిన పి.వి. సింధు కు అభినందనలు తెలిపిన రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్. సింధు రెండు తెలుగు రాష్ట్రాలకు, దేశానికీ గర్వ కారణం అని చెప్పారు. సింధు ఇక ముందు కూడా మరిన్ని పథకాలు సాధించాలని గవర్నర్ కోరారు.

Related Posts