గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ ఉమెన్స్ బాడ్మింటన్ సింగిల్స్ లో రజత పథకాన్ని సాధించిన పి.వి. సింధు కు అభినందనలు తెలిపిన రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్. సింధు రెండు తెలుగు రాష్ట్రాలకు, దేశానికీ గర్వ కారణం అని చెప్పారు. సింధు ఇక ముందు కూడా మరిన్ని పథకాలు సాధించాలని గవర్నర్ కోరారు.