YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సెప్టెంబర్ 2న ఇడుపులపాయకు సీఎం రాక

సెప్టెంబర్ 2న ఇడుపులపాయకు సీఎం రాక

అమరావతి ఆగష్టు 29  
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబరు ఒకటిన ఇడుపులపాయకు రానున్నారు.  2వతేదీ ఇడుపులపాయలో నిర్వహించనున్న వైఎస్సాఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం వైఎస్ జగన్ ఒకరోజు ముందే కుటుంబ సభ్యులతో ఇడుపులపాయ చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

Related Posts