YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

44మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

44మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

కాబూల్ ఆగష్టు 29 
ఉత్తర కుందుజ్ ప్రావిన్స్‌ లో ఆఫ్గాన్ దళాలు నాలుగు రోజుల పాటు జరిపిన పోరాటంలో 44 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారని, మరో 37 మంది గాయపడ్డారని 217వ పమిర్ మిలటరీ కార్ప్స్ డిప్యూటీ కమాండర్ జనరల్ ఆదం ఖాన్ మాటిన్ శనివారంనాడు తెలిపారు. సైనిక వర్గాల కథనం ప్రకారం, నాలుగు రోజుల పాటు తాలిబన్ ఉగ్రవాదులపై జరిపిన పోరాటం అనంతరం ఇమాం సాహిబ్ జిల్లాలో ఉగ్రవాదుల అధీనంలో ఉన్న రెండు స్థావరాలను ఆఫ్గన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Related Posts