YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

8 ఏళ్ల బాలికపై ఏడుగురు టీనేజర్ల అత్యాచారం !

8 ఏళ్ల బాలికపై ఏడుగురు  టీనేజర్ల అత్యాచారం !

అగర్తల ఆగష్టు 31 
త్రిపురలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏడుగురు టీనేజ్ బాయ్స్ 8 ఏళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాగుడు మూతలు ఆడుకుందామని పిలిచి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. క్యాజువల్గా ఆ పాప వెళ్లింది. అంతే... ఏడుగురూ కలిసి... ఆ మూడో తరగతి బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.  బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది.

Related Posts