YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహానేతకు మంత్రి శంకరనారాయణ అశ్రు నివాళులు

మహానేతకు మంత్రి శంకరనారాయణ అశ్రు నివాళులు

అనంతపురం  సెప్టెంబర్ 2, 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద రాష్ట్ర రహదాలు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. ప్రజా హృదయనేత  వైఎస్ రాజశేఖరరెడ్డికు  విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి శంకరనారాయణ అంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం, వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మంత్రి శంకరనారాయణ వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు అశృనివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నదీం అహ్మద్, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, పైలా నర్సింహయ్య, రాగే పరశురాం తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts