YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

తమిళసైకి రాష్ట్రపతి ఫోన్

తమిళసైకి రాష్ట్రపతి ఫోన్

హైద్రాబాద్, సెప్టెంబర్ 4
లంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఫోన్ చేశారు. జాతీయ విద్యా విధానంపై ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్‌ గురించి ఫోన్‌లో చర్చించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రితో పాటు వైస్ ఛాన్సెలర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జాతీయ విద్యా విధానంపై విద్యా వేత్తలతో నిర్వహించిన వెబ్‌నార్ గురించి రాష్ట్రపతికి గవర్నర్ వివరించారు. అంతేకాక, తెలంగాణలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు, 

Related Posts