హైద్రాబాద్, సెప్టెంబర్ 4
లంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఫోన్ చేశారు. జాతీయ విద్యా విధానంపై ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్ గురించి ఫోన్లో చర్చించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రితో పాటు వైస్ ఛాన్సెలర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జాతీయ విద్యా విధానంపై విద్యా వేత్తలతో నిర్వహించిన వెబ్నార్ గురించి రాష్ట్రపతికి గవర్నర్ వివరించారు. అంతేకాక, తెలంగాణలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు,